రూ.7.5 కోట్ల స్కాం కేసులో IAS అధికారిణి Rohini Sindhuriకి హైకోర్టులో షాక్!
రూ.7.5 కోట్ల స్కాం కేసులో IAS అధికారిణి Rohini Sindhuriకి హైకోర్టులో షాక్!
హైకోర్టు కీలక ఆదేశాలు:
Karnataka High Court సంచలన నిర్ణయం.
ప్రాసిక్యూషన్కు వెంటనే అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం.
అవినీతి ఆరోపణలపై లోతైన విచారణ తప్పనిసరి.
2021లో Mysore జిల్లాలో ‘ఎకో ఫ్రెండ్లీ బ్యాగుల’ కొనుగోలు.
మార్కెట్ ధర ₹13 ఉండగా… ₹52కు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు.
ప్రభుత్వానికి సుమారు ₹7.5 కోట్ల నష్టం.
కోర్టు వ్యాఖ్యలు హాట్ టాపిక్:
“శాఖా విచారణలో క్లీన్ చిట్ వచ్చినా… క్రిమినల్ విచారణ ఆగదు”.
అవినీతి కేసుల్లో నిజాలు వెలికితీయాలంటే పూర్తి దర్యాప్తు అవసరం.
చట్టం కింద చర్యలు:
Prevention of Corruption Act సెక్షన్ 17A కింద విచారణకు గ్రీన్ సిగ్నల్.
ప్రభుత్వానికి కోర్టు గట్టిగా మందలింపు.
అధికారికంగా దర్యాప్తు ప్రారంభం కానుంది.
రోహిణి సింధూరి విచారణను ఎదుర్కొనాల్సి ఉంటుంది.





