Wednesday, 10 December 2025

మానవ హక్కుల దినోత్సవాన్నిపురస్కరించుకొని ఉచిత ఆరోగ్య శిబిరం

 *


అంతర్జాతీయ
మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా (IHRCI) ఆధ్వర్యంలో ఇండియన్ బ్యాంక్ లేన్, రామ్‌నగర్‌లో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరంలో పాల్గొన్న  డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన హర్యానా మాజీ గవర్నర్ బండారి దత్తాత్రేయ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, హిందూ ధర్మ రక్ష ఫౌండర్ డా. చికోటి ప్రవీణ్ , ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్,  ఎమ్మెల్యే ముటా గోపాల్ లు పాల్గొని  ప్రజలకు సేవ చేయడం ఎంత ముఖ్యమో ఉద్బోధించడం , మానవ హక్కుల పరిరక్షణలో సమాజం మొత్తం ముందుకు రావాల్సిన అవసరాన్ని వివరించడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు మరియు సామాజిక కార్యకర్తలు పాల్గొని ఆరోగ్య శిబిరాన్ని విజయవంతం చేశారు.*

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home