*సుదర్శన సహిత లక్ష్మీనరసింహస్వామి వారి మృత్యుంజయము శత్రువుజయము ఋణ విమోచన హోమము లో పాల్గొన్న ఉప్పల*
*సుదర్శన సహిత లక్ష్మీనరసింహస్వామి వారి మృత్యుంజయము శత్రువుజయము ఋణ విమోచన హోమము లో పాల్గొన్న ఉప్పల*
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఉపాసకులు ఆధ్యాత్మిక గురువు శ్రీ సోమిశెట్టి నాగరాజు స్వామి వారి మార్గదర్శకత్వంలో గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొత్తపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో సుదర్శన సహిత లక్ష్మీనరసింహస్వామి వారి మృత్యుంజయము శత్రువుజయము ఋణ విమోచన హోమము లో పాల్గొన్న TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు.
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ
ప్రస్తుత దేశ సరిహద్దు పరిస్థితి హిందూ ధర్మంపై కొనసాగుతున్న మారణకాండను దృష్టిలో ఉంచుకొని ఏ క్షణానైనా జరగబోయే విపత్తు నుంచి మన దేశ సైనికులకు దైవ బలం ఉండాలని ఎటువంటి మృత్యువు వారిని దరిచేరకుండా అన్ని రకాల విజయం భారతదేశాన్ని వరించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలోకార్యనిర్వాహకులు
పబ్బ బాలయ్య గారు
మొగుళ్ళపల్లి ఉపేందర్ గుప్తా చింతల బాలరాజు ఓరుగంటి వేణుమాధవ్
శ్రీ సూరిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home