కొలువుదారులకు కొండంత అండ..!
కొలువుదారులకు కొండంత అండ..!
రూ.1 కోటి నుంచి రూ.3 కోట్ల వరకు ప్రమాద బీమా రక్షణ
ప్రజా ప్రభుత్వం అందిస్తున్న మరో చారిత్రాత్మక సంక్షేమ నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సామాజిక, ఆర్థిక భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ రూ.1 కోటి నుంచి రూ.3 కోట్ల వరకు ప్రమాద బీమా రక్షణ అందించే నిర్ణయాన్ని ప్రజా ప్రభుత్వం తీసుకుంది.
ఈ పథకం అమలు కోసం ఆర్థిక శాఖ భాగస్వామ్య బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు (MoU) కుదుర్చుకోనుంది.
ముఖ్యాంశాలు

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home