యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని సందర్శించిన : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని సందర్శించి
స్వామివారి కృప, ఆశీర్వాదాలు పొందాను.
దేవస్థానం అభివృద్ధి, భక్తుల సౌకర్యాల మెరుగుదల కోసం అధికారులు చేపడుతున్న చర్యలను ప్రత్యక్షంగా సమీక్షించి, అవసరమైన సూచనలు అందజేశాను.
భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉంది.




0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home