Tuesday, 7 April 2026

ఏపీ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కె. శాంతిపై అవినీతి కేసు.

 ఏపీ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కె. శాంతిపై అవినీతి కేసు.

ఆరేళ్ల సర్వీసులోనే కోట్ల ఆస్తులు. కూడబెట్టినట్లు ఆరోపణలుm



ఏసీబీ అధికారులు తాడేపల్లి,ఉండవల్లి ప్రాంతాల్లో సోదాలు.
నాలుగు చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహణ.
ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు.
శాంతిని అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు.
కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధింపు
సోదాల్లో బయటపడ్డవి:
బంగారం: ~776 గ్రాములు (మొత్తం).
వెండి: 2.9 కిలోలు పైగా.
నగదు: ₹1.13 లక్షలు.
బ్యాంకు బ్యాలెన్స్: ₹2.84 లక్షలు.
విల్లా (తాడేపల్లి), ఫ్లాట్ (విశాఖ)
కారు, స్కూటర్, ఎలక్ట్రానిక్ పరికరాలు.
ఇతర ముఖ్యాంశాలు:
యూనియన్ బ్యాంక్‌లో లాకర్ గుర్తింపు. (త్వరలో తెరవనున్నారు)
ఆస్తులపై రుణాలు తీసుకున్నట్లు సమాచారం.
రెండో వివాహం విషయాన్ని విచారణలో వెల్లడించిన శాంతి.
గతంలో 20 నెలలు సస్పెన్షన్‌లో ఉన్న అధికారి.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home