వైకుంఠ ఏకాదశి (ఉత్తర ద్వార దర్శనం) సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవాలని
ఈ నెల 30వ తేదీన జరిగే వైకుంఠ ఏకాదశి (ఉత్తర ద్వార దర్శనం) సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవాలని యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓ శ్రీ వెంకట్రావు గారు, ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించడం జరిగింది.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home