Saturday, 27 December 2025

*ఏచూరి శీనన్న ఆత్మ ఈరోజు శాంతించింది

 *ఏచూరి శీనన్న ఆత్మ ఈరోజు శాంతించింది


*

అవును మీరు విన్నది కరెక్టే....

ఏచూరి శీనన్న 1981- 82 ప్రాంతంలో 

నల్గొండ N G కళాశాలలో చదువుతూ ABVP 

అఖిల భారత విద్యార్థి పరిషత్  లో చురుకుగా పనిచేస్తుండేవాడు. 

 అదే కళాశాలకు చెందిన రాడికల్ స్టూడెంట్ యూనియన్ RSU కు చెందిన హనుమంతు అలియాస్ గణేష్ ద్వారా హత్య చేయబడ్డాడు. 

ఆ గణేష్ (హనుమంతు) నిన్న ఒరిస్సా లోని కుంధమాల్ లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఎన్కౌంటర్ అయ్యాడు. 

ఈ విధంగా దాదాపు 43 సంవత్సరాల తర్వాత ఏచూరి శీనన్న ఆత్మ శాంతించిందని చెప్పవచ్

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home