*ఏచూరి శీనన్న ఆత్మ ఈరోజు శాంతించింది
*ఏచూరి శీనన్న ఆత్మ ఈరోజు శాంతించింది
*
అవును మీరు విన్నది కరెక్టే....
ఏచూరి శీనన్న 1981- 82 ప్రాంతంలో
నల్గొండ N G కళాశాలలో చదువుతూ ABVP
అఖిల భారత విద్యార్థి పరిషత్ లో చురుకుగా పనిచేస్తుండేవాడు.
అదే కళాశాలకు చెందిన రాడికల్ స్టూడెంట్ యూనియన్ RSU కు చెందిన హనుమంతు అలియాస్ గణేష్ ద్వారా హత్య చేయబడ్డాడు.
ఆ గణేష్ (హనుమంతు) నిన్న ఒరిస్సా లోని కుంధమాల్ లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఎన్కౌంటర్ అయ్యాడు.
ఈ విధంగా దాదాపు 43 సంవత్సరాల తర్వాత ఏచూరి శీనన్న ఆత్మ శాంతించిందని చెప్పవచ్


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home