Sunday, 16 March 2025

శ్రీ కొత్తూరు జయప్రకాశరావు గారు అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా శ్రీ కొండ్లె మల్లికార్జున్ గారు, కోశాధికారిగా శ్రీ మేడం దయాకర్ గుప్తా గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 VASAVI HOSPITAL ANNUAL GENERAL BODY మీటింగ్ లో పాల్గొన్న ఉప్పల*

























శ్రీ కొత్తూరు జయప్రకాశరావు గారు అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా శ్రీ కొండ్లె మల్లికార్జున్ గారు, కోశాధికారిగా శ్రీ మేడం దయాకర్ గుప్తా గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వాసవి హాస్పిటల్ ఖైరతాబాద్ లో జరిగిన వాసవి హాస్పిటల్ జనరల్ బాడీ మీటింగ్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ రాజ్యసభ సభ్యుడు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ న్యూఢిల్లీ, TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసంగిస్తూ ఈ హాస్పిటల్లో గంజి రాజమౌళి గుప్తా గారు ఎంతో అభివృద్ధి సాధించారని, మల్ల నూతన కమిటీ కూడా ఆయన బాటలో నడవాలని, ఆర్థికంగా, కార్పొరేట్ హాస్పిటల్ గా అభివృద్ధి చెందాలని, పేదలకి ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలని,ఈ హాస్పిటల్ ను స్థాపించిన కీర్తిశేషులు శ్రీ కొత్తూరు సీతయ్య గుప్తా గారిని గుర్తు చేయడం జరిగింది.హాస్పిటల్ సలహాదారు శ్రీ గంజి రాజమౌళి గుప్తా గారు, సభకు హాస్పిటల్ అధ్యక్షుడు శ్రీ గౌరిశెట్టి చంద్రశేఖర్ గారు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి శ్రీ కొండ్లె మల్లికార్జున్ గారు.శ్రీ మీలా జయదేవ్ గారు. పద్మశ్రీ రమేష్ గేల్లి గారు. శ్రీ జయంతి గారు. శ్రీ ధనుంజయ గారు. శ్రీ జడిగే జయంతి గారు. తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ కొత్తూరు జయప్రకాశరావు గారు అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా శ్రీ కొండ్లె మల్లికార్జున్ గారు, కోశాధికారిగా శ్రీ మేడం దయాకర్ గుప్తా గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ టీజీ వెంకటేష్ గారు నిర్వహించారు. తధనంతరం నూతన కమిటీకి అందరూ సన్మానించా

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home