రవాణా శాఖలో జూన్ 1 నుంచి కొత్త రూల్స్..*
రవాణా శాఖలో
జూన్ 1 నుంచి కొత్త రూల్స్..*
*మైనర్లు పట్టుబడితే 25,000 జరిమానా..*
జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానుండగా, భారీగా జరిమానాలు విధించనున్నారు. అతివేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 1000 నుంచి రూ.2000వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది.
లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా వేస్తారు.
మైనర్ వాహనం నడిపితే రూ.25వేలు ఫైన్ వేస్తారు.
దాంతో పాటు మైనర్కి 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధిస్తారు


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home