ముఖ్యమంత్రి ని కలసిన కంచర్ల
ముఖ్యమంత్రి ని కలసిన కంచర్ల
అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సందర్భంగా.. జిల్లా మంత్రి గారు,ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి... నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ముఖ్యమంత్రి ని కలిసి.. నల్గొండలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలకు విచ్చేయవలసిందిగా ఆహ్వానించామని ఒక ప్రకటనలో తెలిపారు. పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి అభ్యర్థించానని ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home